ముఖ్య సమాచారం
-
32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
టిడిపిలోకి పలువురు చేరిక
Updated on: 2024-04-13 16:17:00

రాజాం మండలం శ్యాంపురం తెదేపా క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ.కోండ్రు మురళీమోహన్ అద్వర్యంలో శనివారం పలువురు పార్టీలు చేరారు. రాజాం మండలం అంతకాపల్లి గ్రామం వైసీపీకి చెందిన 70 కుటుంబాలు, రేగిడి మండలం ఆడవరం లక్ష్మీపురం గ్రామం వైసీపీకి చెందిన 20 కుటుంబాలు, వన్నలి గ్రామానికి చెందిన 30 కుటుంబాలు,వంగర మండలం బంగారు వలస గ్రామానికి చెందిన 20 కుటుంబాలు,వెంకమ్మ పేట గ్రామం కు చెందిన 30 కుటుంబాలు తెదేపాలో చేరారు* వీరిని సాదరంగా అహ్వానించి తెదేపా పార్టీ కండువాలు వేసారు.ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీసే స్థాయికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుందన్నారు.