ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
పార్వతీపురంలో తొలిరోజు ఒకే నామినేషన్
Updated on: 2024-04-19 09:18:00
పార్వతీపురం -- ఆంద్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు నామినేషన్లు మెదలైన గురువారం రోజున పార్వతీపురం మన్యం జిల్లాలో ఒకేఒక్క నామినేషన్ దాఖలైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్దానాలకు గాను కురుపాం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి నిమ్మక జయరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. అరకు పార్లమెంట్ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా ఎవరూ వేయలేదని ఎన్నికల నోటిఫికేషన్ సీతంపేట ఐటిడిఎ పిఒ, పాలకిండ ఆర్ఒ కల్పనాకుమారి, పార్వతీపురం ఐటిడిఎ పిఒ, సాలూరు ఆర్ఒ సి, విష్ణు చరణ్ తెలిపారు.