ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
ఐనాపూర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలో అరవై వేలు సీజ్
Updated on: 2024-04-22 16:10:00
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం సిఐ శ్రీను, కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది స్టాటికల్ సర్వేలెన్సీ టీమ్ సిబ్బందితో కలిసి ఐనాపూర్ చెక్పోస్ట్ వద్ద సర్ప్రైజ్ వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఆకుల యాదగిరి, గ్రామం తోర్నాల తన కారులో ఎలాంటి ఆధారాలు లేకుండా అరవై వేల రూపాయలు ఉండగా సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చేర్యాల సిఐ శ్రీను మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ మేడం ఆదేశానుసారం లోక్ సభ ఎన్నికల సందర్భంగా సర్ప్రైజ్ వాహనాల తనిఖీ నిర్వహించడం జరుగుతుంది. 50 వేల కంటే ఎక్కువ డబ్బులు తీసుకొని వెళ్లేటప్పుడు వాటికి సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు.