ముఖ్య సమాచారం
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
-
రోదసి నుంచి డేగ కన్ను... భారత నిఘా సామర్థ్యానికి కొత్త బలం: మే 18న ఇస్రో ‘రిశాట్-1బి’ ప్రయోగం
ఐనాపూర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలో అరవై వేలు సీజ్
Updated on: 2024-04-22 16:10:00

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం సిఐ శ్రీను, కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది స్టాటికల్ సర్వేలెన్సీ టీమ్ సిబ్బందితో కలిసి ఐనాపూర్ చెక్పోస్ట్ వద్ద సర్ప్రైజ్ వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఆకుల యాదగిరి, గ్రామం తోర్నాల తన కారులో ఎలాంటి ఆధారాలు లేకుండా అరవై వేల రూపాయలు ఉండగా సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చేర్యాల సిఐ శ్రీను మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ మేడం ఆదేశానుసారం లోక్ సభ ఎన్నికల సందర్భంగా సర్ప్రైజ్ వాహనాల తనిఖీ నిర్వహించడం జరుగుతుంది. 50 వేల కంటే ఎక్కువ డబ్బులు తీసుకొని వెళ్లేటప్పుడు వాటికి సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు.