ముఖ్య సమాచారం
-
32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
రైల్వే స్టేషన్ లో సెల్ఫోన్ల పట్టివేత
Updated on: 2024-04-23 08:30:00

వరంగల్ రైల్వే స్టేషన్ లో సోమవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా 2, 3 ప్లాట్ఫారంలో ఆనుమాస్పదంగా కనపడిన అప్సిదాబాద్ కు చెందిన ప్రశాంత్ ను విచారించారు. బ్యాగులో సుమారు 3, 66 600 విలువచేసే బంగారు, వెండి నగలు, గడియారం వాచ్, 14మొబైల్ ఫోన్స్ స్వాధీనపరచుకున్నారు. ఈ వస్తువులన్నీ వరంగల్, కాజీపేట్ రైల్వే స్టేషన్ లలో ప్రయాణికుల వద్ద దొంగలించినట్టుగా ఒప్పుకున్నాడని వరంగల్ రైల్వే సీఐ నరేష్ సోమవారం తెలిపారు.