ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
మాజీ ఎమ్మెల్యే బీసీ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ వర్గీయులు
Updated on: 2024-04-24 07:15:00

బనగానపల్లె నియోజవకర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ శ్రేణులు భారీగా వచ్చి చేరుతున్నారు. బనగా నపల్లె టీడీపీ కార్యాలయంలో తుమ్మలపెంటకు చెందిన 80 కుటుంబాలు, బెలుంకు చెందిన 45 కుటుంబాలు, కొలిమిగుండ్ల, అంకి రెడ్డిపల్లె, సంజామల మండలం ఎగ్గోనికి చెందిన మరో 75 కుటుంబాలు మొత్తం 200 కుటుం బాలు వైసీపీని వీడి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి.