ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
కర్ణాటక మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
Updated on: 2024-04-29 10:40:00

కర్ణాటక మద్యం అమ్ముతున్న వ్యక్తిని మదనపల్లె తాలూకా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడి అరెస్టుకు సంబంధించి సీఐ శేఖర్, ఎస్ఐ వెంకటేష్ కథనం మేరకు.. మదనపల్లె మండలం, బెంగుళూరు రోడ్డు, చీకలబైలు పంచాయతీ, బార్లపల్లికి చెందిన రామస్వామి కొడుకు గారడి బాలాజీ (32), కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా 12 వేల విలువైన మద్యం ప్యాకెట్లు తీసుకువచ్చి, గ్రామస్తులకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. వెంటనే ఎస్ఐ వెంకటేష్, సిబ్బందితో వెళ్లి, బాలాజీ ఇంట్లో అమ్మకానికి సిద్ధంగా వున్న కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను సీజ్ చేసి, కేసు నమోదు అనంతరం అరెస్టు చేశామని సీఐ తెలిపారు.