ముఖ్య సమాచారం
-
శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.
-
భారత్ దాడి.. 11 మంది పాక్ సైనికులు మృతి
-
వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. అయినా బయటకు రావడం కష్టమే
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
పార్వతీపురంలో జనసేన పల్లెబాట కార్యక్రమం
Updated on: 2024-04-30 11:54:00

పార్వతీపురం - ఎన్డిఏ కూటమి గెలుపు కోసం పార్వతీపురం జనసేన మండల టీమ్ మండల అధ్యక్షులు అగూరు మణి ఆధ్వర్యంలో జనసేన పల్లెబాట కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం నియోజకవర్గం పార్వతీపురం మండలం కృష్ణపల్లి పంచాయతీలలో బండిదొర వలస, రాధమ్మపేట గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేపట్టారు..ఈ ప్రచారంలో భాగంగా మండల టీమ్ ఆ గ్రామ ప్రజలతో మమేకమై ఉమ్మడి అభ్యర్థులైనా శాసనసభ అభ్యర్థి బొనేల విజయచంద్ర సైకిల్ గుర్తు పైన , పార్లమెంటు అభ్యర్థి క్రొత్తపల్లి గీతను కమలం గుర్తు పైన ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించి అవినీతి పరులైనా వైయస్సార్సిపి నాయుకులు గద్దె దింపి రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపే NDA కూటమి గెలిపించవల్సినదిగా కోరారు . ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి చిట్లు గణేశ్వరరావు, జిల్లా సీనియర్ నాయకులు ఖాతా విషేశ్వరరావు,గుంట్రెడ్డి గౌరీశంకర్, అక్కెన భాస్కర్,ప్రాత పవన్,తామరకండి తేజ ,మహేష్, పవన్, రమేష్,పవన్, పండు, కామేష్, రవి, వెంకటరమణ, నాని, టిడిపి నాయుకులు అరికి రాము, పండు జనసేన, టిడిపి, బిజెపి కార్యకర్తలు, జనసైనికులు,వీర మహిళలు, ఆ గ్రామ ప్రజలు పాల్గొన్నారు...