ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
రాష్ట్రాభివృద్ధికి బిజెపి భరోసా * ధర్మవరంలో బిజెపిలోకి చేనేతల చేరికలు
Updated on: 2024-05-05 09:46:00

ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు బిజెపి భరోసా కల్పిస్తోందని బిజెపి నేషనల్ జనరల్ సెక్రెటరీ అరుణ్ సింగ్ పేర్కొన్నారు. పట్టణంలోని బిజెపి కార్యాలయంలో శనివారం చేనేత నాయకులు ఎర్రజోడు లోకేష్ , ఎర్రజోడు చంద్రశేఖర్ ల ఆధ్వర్యంలో పలువులు చేనేతలు బిజెపిలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అరుణ్ సింగ్ మాట్లాడుతూ ఈ ఐదేళ్ల వైసిపి పాలనలో చితికిపోయిన రాష్ట్రాన్ని బిజెపి టిడిపి ,జనసేన పార్టీలతో కలిసి అభివృద్ధి చేస్తుందన్నారు. ఈ నమ్మకంతోనే ఎంతోమంది బిజెపి మీద విశ్వాసంతో పార్టీలోకి చేరుతున్నారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని చెప్పారు.