ముఖ్య సమాచారం
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
దళితులపై వైసీపీ చిన్నచూపు : పులివర్తి నాని
Updated on: 2024-05-07 20:44:00

టీడీపీలో చేరిన దళిత నేత పవన్ కళ్యాణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పులివర్తి నాని. వైసీపీ ప్రభుత్వం దళితుల పట్ల చిన్నచూపు చూస్తోందని తిరుపతి రూరల్ మండలం, శ్రీనివాసపురంకు చెందిన వైసీపీ దళిత నేత పవన్ కళ్యాణ్ (బిట్టు) ఆరోపించారు. మంగళవారం ఆయనతో పాటు ఎంపీటీసీ లావణ్య, శేఖర్ రెడ్డి ,గజేంద్ర, అమరేష్, జాను తదితరులు చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పులివర్తి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులు బాగుపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. వైసీపీ పాలనలో దళితులకు స్వేచ్ఛ కరువైందన్నారు. దాడులు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించి దగా చేసిందన్నారు. దళితులు అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధించాలంటే చంద్రబాబు సీఎం కావాలని, పులివర్తి నాని ఎమ్మెల్యే కావాలని చెప్పారు. ప్రతిఒకరు రానున్న ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలని ఆయన కోరారు.