ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
ఈతకి వెళ్ళిన కుమార్తెలు తల్లి చూస్తుండగానే నీటిలో మునిగి మృతి
Updated on: 2024-05-17 10:18:00
గుండె పగిలేలా రోదిస్తున్న తల్లిదండ్రులు గ్రామంలో నెలకొన్న విషాదఛాయలు తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో మంగళవారం SBR పురం గ్రామం నందు డాక్టర్ పి బాబు ( ఆర్ఎంపి ) అతని భార్య పి విజయ సుమారు 4 గంటల ప్రాంతంలో తన ఇంటి దగ్గర నుండి విజయ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి 1. P.ఉషిక age.17 ఇంటర్ కంప్లీట్ అయినది 2. P.చరిత age.14 yrs., 9.th క్లాస్ చదువుతున్నారు 3.P. రిషిక age 10 yes., 5.th క్లాస్ చదువుతున్నారు ఊరును ఆనుకొని ఉన్న చెరువులో ఈతకి తీసుకెళ్లి ఈత కొడుతూ లోతు ప్రాంతానికి చేరుకొని ఒకరి తర్వాత ఒకరు తల్లి చూస్తూ ఉండగానే నీటిలో మునిగిపోయారు. వెంటనే గ్రామస్తులు విషయం తెలపగా పిల్లల్ని నీటి నుండి బయటకు తీసి అత్యవసర చికిత్స కొరకు పుత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళగా డాక్టర్లు చనిపోయారని నిర్ధారించారు.