ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి గెలుపు తథ్యం- బుడుగు విజయ్ కుమార్
Updated on: 2024-05-18 07:52:00

మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంశి చందర్ రెడ్డి ఘన విజయం సాధించబోతున్నారని ఎస్ బి పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హైకోర్టు అడ్వకేట్ బుడుగు విజయ్ కుమార్, ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నికల సందర్భంగా తుక్కుగూడ వేదికగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలుకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న 6 గ్యారంటీలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి దోహదపడతాయని ఎస్ బి పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హైకోర్టు అడ్వకేట్ బుడుగు విజయ్ కుమార్, పేర్కొన్నారు.