ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి గెలుపు తథ్యం- బుడుగు విజయ్ కుమార్
Updated on: 2024-05-18 07:52:00
మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంశి చందర్ రెడ్డి ఘన విజయం సాధించబోతున్నారని ఎస్ బి పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హైకోర్టు అడ్వకేట్ బుడుగు విజయ్ కుమార్, ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నికల సందర్భంగా తుక్కుగూడ వేదికగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలుకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న 6 గ్యారంటీలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి దోహదపడతాయని ఎస్ బి పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హైకోర్టు అడ్వకేట్ బుడుగు విజయ్ కుమార్, పేర్కొన్నారు.