ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
పొదిలి లో పొలీసుల కార్బన్ సర్చ్...
Updated on: 2024-05-20 12:14:00
తెల్లవారుజామున నుంచి సాగతున్న సొదాలు... సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లిఖార్జున్ రావు ఆధ్వర్యంలో... ముగ్గురు ఎస్సై లు విడివిడిగా సొదాలు... సరైన పత్రాలు లేని 26 బైక్ లు స్వాధినం.. ప్రకాశంజిల్లా పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లిఖార్జున్ రావు ఆద్వర్యంలో తెల్లవారుజామునుంచి టైలర్స్ కాలనిలో ఆకస్మిక సొదాలు నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో హింసాత్మక సంఘటనల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా పొలీస్ వ్యవస్థ అప్రమత్తమైంది. ఈ క్రమంలో పొదిలి టైలర్స్ కాలనిలో కార్బన్ సర్చ్ నిర్వహించారు. కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా?? మారణాయుధాలు ఎమైనా వున్నయా ఆ నేపథ్యంలో సొదాలు కొనసాగుతున్నాయి. ఈ సొదాలలో ప్రస్తుతానికి సరైన పత్రాలు లేని 26 బైకులను స్వాధినం చేసుకున్నట్లు మల్లిఖార్జున్ రావు తెలిపారు. ఈ సొదాలు ఇంకా కొనసాగుతాయని శాంతి,భద్రతల పట్ల ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ఈ సొదాలలో పొదిలి,కొనకనమిట్ల,తర్లుపాడు ఎస్సైలు పాల్గొన్నారు.