ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
మహబూబ్నగర్ పట్టణంలో లీగల్ మెట్రాలజీ శాఖ దాడులు...
Updated on: 2024-05-22 21:32:00
కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లాలోని పలు పెట్రోల్ బంకులపై మరియు పలు కిరాణా షాపులు సూపర్ మార్కెట్లపై లీగల్ మెట్రాలజీ శాఖ జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి పి రామకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టింది ముఖ్యంగా హషిం కిరాణం అండ్ జనరల్ స్టోర్స్ లో ప్యాకేజీలపై ముద్రవించవలసిన మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ నెట్ క్వాంటిటీ ఎంఆర్పి మరియు తయారు తేదీ కన్స్యూమర్ కేర్ నెంబర్ కన్జ్యూమర్ కేర్ అడ్రస్ వంటి వివరాలు ముద్రించని ప్యాకేజీలు ఉండటం గమనించి వాటిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి రామకృష్ణ మాట్లాడుతూ అన్ని ప్యాకేజీలపై తప్పనిసరిగా పైన పేర్కొన్న వివరాలు ముద్రించి ఉండాలని లేని పక్షంలో అటువంటి వారిపై లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు