ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
మహబూబ్నగర్ పట్టణంలో లీగల్ మెట్రాలజీ శాఖ దాడులు...
Updated on: 2024-05-22 21:32:00

కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లాలోని పలు పెట్రోల్ బంకులపై మరియు పలు కిరాణా షాపులు సూపర్ మార్కెట్లపై లీగల్ మెట్రాలజీ శాఖ జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి పి రామకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టింది ముఖ్యంగా హషిం కిరాణం అండ్ జనరల్ స్టోర్స్ లో ప్యాకేజీలపై ముద్రవించవలసిన మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ నెట్ క్వాంటిటీ ఎంఆర్పి మరియు తయారు తేదీ కన్స్యూమర్ కేర్ నెంబర్ కన్జ్యూమర్ కేర్ అడ్రస్ వంటి వివరాలు ముద్రించని ప్యాకేజీలు ఉండటం గమనించి వాటిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి రామకృష్ణ మాట్లాడుతూ అన్ని ప్యాకేజీలపై తప్పనిసరిగా పైన పేర్కొన్న వివరాలు ముద్రించి ఉండాలని లేని పక్షంలో అటువంటి వారిపై లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు