ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
విద్యుత్ కోతలు లేకుండా చూడాలి
Updated on: 2024-05-31 13:01:00
అసలే రోహిణి కార్తె, ఒక పక్క ఉక్కపోత ఆపై వేళాపాళాలేని విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని కాబట్టి విద్యుత్ కోతలు లేకుండా చూడాలని కొత్తపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు గుర్రపు కొత్తియ్య విద్యుత్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో శుక్రవారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. వేళాపాళాలేని కరెంటు కోతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియడంలేదని అవేదన వ్యక్తం చేశారు.రాత్రివేళలో మరీ ఎక్కువుగా ఉంటుందని వాపోయారు. ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సరఫరా పూర్తి స్దాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.