ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
నియోజకవర్గ రైతు సమస్యలను పరిష్కరించండి అభ్యుదయ రైతు
Updated on: 2024-06-24 14:47:00
పాలకొండ నియోజకవర్గ రైతు సమస్యను పరిష్కరించాలని సోమవారం ఆర్డిఓ కి అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు ఆర్జీ సమర్పించారు. నియోజకవర్గంలో పాలకొండ, భామిని, సీతంపేట ,మండలాలకు చెందినటువంటి రైతులు బాధపడుతున్నారని రెవిన్యూ, జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖలో సమన్వయంతో పని చేయకపోవడంతో నియోజకవర్గ రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.