ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
నియోజకవర్గ రైతు సమస్యలను పరిష్కరించండి అభ్యుదయ రైతు
Updated on: 2024-06-24 14:47:00
పాలకొండ నియోజకవర్గ రైతు సమస్యను పరిష్కరించాలని సోమవారం ఆర్డిఓ కి అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు ఆర్జీ సమర్పించారు. నియోజకవర్గంలో పాలకొండ, భామిని, సీతంపేట ,మండలాలకు చెందినటువంటి రైతులు బాధపడుతున్నారని రెవిన్యూ, జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖలో సమన్వయంతో పని చేయకపోవడంతో నియోజకవర్గ రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.