ముఖ్య సమాచారం
-
శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.
-
భారత్ దాడి.. 11 మంది పాక్ సైనికులు మృతి
-
వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. అయినా బయటకు రావడం కష్టమే
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
నియోజకవర్గ రైతు సమస్యలను పరిష్కరించండి అభ్యుదయ రైతు
Updated on: 2024-06-24 14:47:00

పాలకొండ నియోజకవర్గ రైతు సమస్యను పరిష్కరించాలని సోమవారం ఆర్డిఓ కి అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు ఆర్జీ సమర్పించారు. నియోజకవర్గంలో పాలకొండ, భామిని, సీతంపేట ,మండలాలకు చెందినటువంటి రైతులు బాధపడుతున్నారని రెవిన్యూ, జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖలో సమన్వయంతో పని చేయకపోవడంతో నియోజకవర్గ రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.