ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
ఫిర్యాదులు చేసిన పట్టించుకోని అధికారులు
Updated on: 2024-07-16 14:56:00
అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో నిద్రావస్థలో ఉన్న మున్సిపల్ అధికారులు గాంధీ కట్ట నుండి శివాలయం వరకు వెళుతున్న రహదారి ఆక్రమణకు గురవుతున్న ఇష్టానుసారం కొద్దిగా నిర్మాణాలు చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు వర్కర్లు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ముడుపులు ఏమైనా అందాయని ప్రజలకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వీటి పైన చర్యలు ఏమైనా తీసుకుంటారో లేదో వేచి చూడాలి పై అధికారులు అయినా స్పందిస్తారని పుర ప్రజల ఆశిస్తున్నారు.