ముఖ్య సమాచారం
-
శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.
-
భారత్ దాడి.. 11 మంది పాక్ సైనికులు మృతి
-
వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. అయినా బయటకు రావడం కష్టమే
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
రుణమాఫీ నిధులు విడుదల ఈరోజే - షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Updated on: 2024-07-18 07:37:00

ప్రతి మండలంలో భారీ ఎత్తున రుణమాఫీ సంబరాలు, హాజరుకానున్న ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన రుణమాఫీ హామీను నిలబెట్టుకునే క్రమంలో మూడు విడతల్లో రెండు లక్షల లోపు ఉన్న మాఫీ చేస్తాం అని ప్రకటించిన ప్రభుత్వం ,ఆ ప్రక్రియలో భాగంగా నేటి సాయంత్రం నాలుగు గంటల లోపు రాష్ట్రవ్యాప్తంగా లక్ష వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ కి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెలాఖరులోగా లక్షన్నర వరకు, ఆగస్టు లోపు 2 లక్షల వరకు రుణమాఫీ చేయుటకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పదేళ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం కేవలం 28 వేల కోట్ల రూపాయల మాత్రమే మాఫీ కానీ అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే క్రమంలో ఈ ఒక్క సంవత్సరం నలభై వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.