ముఖ్య సమాచారం
-
32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
విద్యార్థులకు పోషకమైన భోజనం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం: వనమాడి మోహన్ వర్మ
Updated on: 2024-07-19 16:57:00

మధ్యాహ్న భోజన పథకం ఏర్పాట్లను పరిశీలించిన వనమాడి మోహన్ వర్మ మల్లిపూడి వీరు కాకినాడ నగర పరిధిలో మున్సిపల్ స్కూల్స్ నందు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన సదుపాయాలను కాకినాడ జిల్లా ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షులు వనమాడి మోహన వర్మ గారు నగర అధ్యక్షులు మల్లిపూడి వీరుతో కలిసి ఎన్టీఆర్ నగర్ నందు సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ స్కూల్ మరియు అన్నంఘటి సెంటర్ నందు బాలయోగి మున్సిపల్ హైస్కూల్ నందు పరిశీలించి భోజన సదుపాయాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వనమాడి మోహన్ వర్మ, మల్లిపూడి వీరు మాట్లాడుతూ పాఠశాల హాజరును మెరుగుపరచడం, తరగతి గది ఆకలిని తగ్గించడం, విద్యార్థుల ఆరోగ్యం మరియు పౌష్షకాహారాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వ స్కూల్స్ నందు విద్యార్థులకు పోషకమైన భోజనం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌషక ఆహార మెనూ పై విద్యార్థులను అడిగి తెలుసుకోగా విద్యార్థులు సంతృప్తిని వ్యక్తం చేశారు.