ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం రద్దు..అధికారులందరూ వరద సహాయక చర్యలలో నిమగ్నం- జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్
Updated on: 2024-07-28 12:23:00

గోదావరి పరివాహక ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా ధవలేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద నీరు చేరి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో జిల్లా, మండల గ్రామ స్థాయి అధికారులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది అందరూ సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నందున జూలై 29 సోమవారం జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పి జి ఆర్ ఎస్) కార్యక్రమం రద్దు చేయబడింది' అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు