ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
జనావాసాల్లోకి చొరబడిన ఎలుగుబంటి.
Updated on: 2024-07-29 08:15:00

కళ్యాణదుర్గం లోని దొడగట్టరోడ్ మార్కెట్ యార్డ్ ఎదురుగా బిస్కెట్స్ ఏజెన్సీ నిర్వాహకులు కరణం రాఘవేంద్ర గోడౌన్ లోకి చొరబడి సుమారు 15 నిమిషాల పాటు సంచరించింది. బాత్ రూమ్ తలుపులు పగులగొట్టి బిస్కెట్ బాక్సు లు చించేసి బిస్కెట్లు తినేసింది. ఇవన్నీ సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. చుట్టూ జనావాసాలు ఉన్నా చీకటిపడితే చాలు ఎలుగుబంట్ల బెడద ఎక్కువైంది. మంగళ కాలనీ, పూర్ణానoద ఆశ్రమం పరిసరాల్లో అనునిత్యం ఎలుగుబంటి సంచరిస్తుందని స్థానికులు అందోళన చెందుతున్నారు అటవీశాఖ అధికారులు చొరవ తీసుకొని వన్యప్రాణుల బెడద తప్పించాలని స్థానికులు కోరుతున్నారు.