ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
నిర్మల్ జిల్లా కేంద్రం లో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన శాంతినగర్ కాలనీవాసులు
Updated on: 2024-08-05 13:33:00
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో సమస్యలు పరిష్కరించాలని కాలనీ ప్రజలు నిర్మల్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ తమ కాలనీలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో రోడ్లు అధ్వానంగా మారడంతో రాకపోకులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. దీంతోపాటు కాలనీలో కుక్కల, కోతుల బెడద తీవ్రంగా ఉందని తెలిపారు. ఈ సమస్యలపై ఎన్నో మార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని తెలిపారు. వెంటనే తమ కాలిని సమస్యలు పరిష్కరించాలని మునిసిపల్ చైర్మన్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ముందు ముందు భారీ ఎత్తున కాలనీవాసులతో కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు