ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
నిర్మల్ జిల్లా కేంద్రం లో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన శాంతినగర్ కాలనీవాసులు
Updated on: 2024-08-05 13:33:00

నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో సమస్యలు పరిష్కరించాలని కాలనీ ప్రజలు నిర్మల్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ తమ కాలనీలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో రోడ్లు అధ్వానంగా మారడంతో రాకపోకులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. దీంతోపాటు కాలనీలో కుక్కల, కోతుల బెడద తీవ్రంగా ఉందని తెలిపారు. ఈ సమస్యలపై ఎన్నో మార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని తెలిపారు. వెంటనే తమ కాలిని సమస్యలు పరిష్కరించాలని మునిసిపల్ చైర్మన్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ముందు ముందు భారీ ఎత్తున కాలనీవాసులతో కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు