ముఖ్య సమాచారం
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
-
రోదసి నుంచి డేగ కన్ను... భారత నిఘా సామర్థ్యానికి కొత్త బలం: మే 18న ఇస్రో ‘రిశాట్-1బి’ ప్రయోగం
గుండ్ల కమ్మ పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ
Updated on: 2024-08-08 19:32:00

అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ గుండ్లకమ్మ పరివాహక ప్రాంతం వె ల్లంపల్లి గ్రామ పరిధిలో ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తక్కువ అని జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాల్ కృష్ణ హెచ్చరించారు గురువారం మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామంలో ఇసుక రీచ్ ని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రభుత్వం జీవో విడుదల చేసిన తరువాతే ఉచిత ఇసుక పాలసీ అమలవుతుందన్నారు అధికారులు అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా తరలించడం చట్ట రిత్యా నేరమన్నారు ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే ట్రాక్టర్లు సీజ్ చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సృజన కుమార్ మద్దిపాడు ఎస్ఐ వెలగా మహేష్ వీఆర్వో అరుణ