ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
గుండ్ల కమ్మ పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ
Updated on: 2024-08-08 19:32:00
అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ గుండ్లకమ్మ పరివాహక ప్రాంతం వె ల్లంపల్లి గ్రామ పరిధిలో ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తక్కువ అని జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాల్ కృష్ణ హెచ్చరించారు గురువారం మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామంలో ఇసుక రీచ్ ని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రభుత్వం జీవో విడుదల చేసిన తరువాతే ఉచిత ఇసుక పాలసీ అమలవుతుందన్నారు అధికారులు అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా తరలించడం చట్ట రిత్యా నేరమన్నారు ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే ట్రాక్టర్లు సీజ్ చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సృజన కుమార్ మద్దిపాడు ఎస్ఐ వెలగా మహేష్ వీఆర్వో అరుణ