ముఖ్య సమాచారం
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
-
రోదసి నుంచి డేగ కన్ను... భారత నిఘా సామర్థ్యానికి కొత్త బలం: మే 18న ఇస్రో ‘రిశాట్-1బి’ ప్రయోగం
చెత్త సంపదతోనే పంచాయతీలు అభివృద్ధి ఏపీ ఎస్ ఐ ఆర్ డి డిప్యూటీ డైరెక్టర్ రామనాథ
Updated on: 2024-08-08 19:42:00

చెత్త సంపదతోనే గ్రామాభివృద్ధి డిప్యూటీ డైరెక్టర్ రామనాథం గ్రామంలో తడి చెత్త పొడి చెత్తతో వర్మీ కంపోస్ట్ ఎరువులు తయారుచేసి అమ్మకాలు చేపడితే వచ్చే ఆదాయంతో గ్రామం అభివృద్ధి చెందుతుందని ఏ పీ ఎస్ ఐ ఆర్ డి డిప్యూటీ డైరెక్టర్ రామనాథం తెలిపారు.గురువారం మద్దిపాడు మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు గ్రామ సెక్రటరీలకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం లో పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా రామనాథం మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు అభివృద్ధికి సర్పంచులు గ్రామ కార్యదర్శులు సమన్వయంతో పని చేస్తే అభివృద్ధి చెందుతుందని తెలిపారు డి పి ఆర్ సి మేనేజర్ అమర్ బాబు మాట్లాడుతూ గ్రామపంచాయతీలో నిధులను జాగ్రత్తగా వినియోగించుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడాలన్నారు.ఈ కార్యక్రమంలోఎంపీడీవో సిహెచ్ శ్రీహరి ఈవో పి ఆర్ డి కే రఘుబాబు గ్రామ కార్యదర్శులు శ్రీకాంత్ ఆశా లక్ష్మి సుశాత్ రూట్ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు