ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
విజయ హై స్కూల్ లో ఘనంగా రక్షాబంధన్
Updated on: 2024-08-17 17:19:00

విజయ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ పండుగను ఘనంగా నిర్వహించారు నిర్వహించారు విజయ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన ముఖ్య అతిథి రాజుల వారి దిగంబర్ (ఏకలవ్య ఫౌండేషన్ మెంబర్) మాట్లాడుతూ దేశాన్ని రక్షించుకునే బాధ్యత అందరిదీ అని భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ చిన్న పెద్ద జాతి భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలన్నారు . దేశ రక్షణ కి ప్రేరణ రక్షా బంధన్అని తెలిపారు. రాఖీ పౌర్ణమి విశిష్టతను తెలియజేస్తూ తెలుగు ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ టి. కె. వి రామానుజాచార్యులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని తెలిపారు. పూర్వం రక్షకట్టి వేదాలు నేర్పే వారని మనందరం దేశాన్ని రక్షించుకోవాలని నీకు నేను రక్ష నీవు నాకు రక్ష మనందరం దేశానికి రక్ష అని తెలిపారు. పాఠశాల విద్యార్థినులు విద్యార్థులకు "రక్ష "కట్టారు. ఈ కార్యక్రమంలో గొల్ల వెంకటేశ్వర్ మంచిరాల నాగభూషణం , ఎగ్జిక్యూటివ్ మెంబర్ సీరం విజయలక్ష్మి , ప్రిన్సిపల్ సామ మోహన్ రెడ్డి , ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.