ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల
Updated on: 2024-09-07 10:06:00

నిర్మల్ జిల్లా ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత వాతావరణం లో వినాయక చవితి జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జి.జానకి షర్మిల కోరారు. వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీసు అధికారులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.మతసామరస్యాన్ని చాటు కుంటూ సోదరభావంతో పండుగలన్నింటిని ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో చేసిన ప్రతిమలను ఏర్పాటు చేసుకొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆ భగవంతుని ఆశీస్సులను పొందాలని కోరారు.*గణేష్ నవరాత్రుల* సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.