ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల రాస్తారోకో
Updated on: 2024-09-09 16:32:00

ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో అక్రమ కట్టడాన్ని వెంటనే ఆపాలని ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డుపైన ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి భూమి కబ్జా చేస్తూ అక్రమ కట్టడాలను కడుతున్నారని వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించిన భూమి అక్రమ కట్టడాన్ని ఆపాలి దీనిపైన కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు కళాశాల భూమిని అప్పాజెప్పాలని అలాగే ఈ అక్రమ కట్టడానికి కారకులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో సాయికుమార్,అంబదాస్, రాజకుమార్,జయంద్ర, దినేష్, శశాంక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు