ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
రోడ్డు మరమ్మత్తులు
Updated on: 2024-09-16 10:49:00
ఫరూఖ్నగర్ మండల పరిధిలోని కమ్మదనం నుండి ఇప్పలపల్లి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారడంతో మరమ్మతులు చేపట్టారు. కమ్మదనం మాజీ ఉపసర్పంచ్ అమర్నాథ్ రెడ్డి, కాంగ్రెస్ యువ నాయకులు దేవగిరి నవీన్ లు కలిసి తమ సొంత ఖర్చులతో రోడ్డు పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి, దేవగిరి నవీన్ మాట్లాడుతూ..విస్తారంగా కురిసిన వర్షాలకు రోడ్లు గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తమ సొంత డబ్బులతో మట్టి పోయించడం వలన ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉందని వివరించారు. గ్రామస్తుల స మస్యల నిమిత్తం ఎల్లవేళలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింలు, తాండ్ర రవీం దర్ రెడ్డి, కారుకొండ చిన్నయ్య, రాఘవేందర్ రెడ్డి శ్రీశైలం శ్రీను శేఖర్త దితరులు పాల్గొన్నారు.