ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
మారుణ ఆయుధాలు కలిగిన వ్యక్తి పై కేసు నమోదు
Updated on: 2024-10-06 15:43:00

పత్రిక ప్ణాయుధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి అరెస్ట్ చేసి రిమ్మడుగు తరలించినట్టు ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలు తెలిపారు నిర్మల్ పట్టణంలో అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు నిర్మల్ పట్టణ పోలీసులు తెలిపారు.వివరాల్లోకి వెళితే నిర్మల్ పట్టణంలో స్థానిక చింతకుంటవాడ కి చెందిన మెంగ రాజేష్ అను వ్యక్తి అల్ సౌద్ అరేబియన్ మండి అను రెస్టారెంట్ ను నడిపిస్తాడు. నిర్మల్ లో ఏదైనా గొడవలు జరిగినప్పుడు తనవంతుగా వెళ్లడానికి ఏదైనా మంచి ఆయుధం ఉండాలని భావించి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వద్ద తల్వార్ కొనుక్కున్నాడు. ఆ తల్వార్ ని తన షాపులో కౌంటర్ కింద దాచి ఉంచినాడు. నిర్మల్ పట్టణ పోలీసు స్టేషన్ సిబ్బందికి వచ్చిన పక్కా సమాచారంతో ఆ తల్వార్ వేరే వద్ద దాచిపెట్టడానికి అతను వెళ్తూ ఉండగా అతన్ని పట్టుకొని ఆ తల్వార్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితుడి పై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్టు సీఐ పేర్కొన్నారు