ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
మారుణ ఆయుధాలు కలిగిన వ్యక్తి పై కేసు నమోదు
Updated on: 2024-10-06 15:43:00
పత్రిక ప్ణాయుధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి అరెస్ట్ చేసి రిమ్మడుగు తరలించినట్టు ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలు తెలిపారు నిర్మల్ పట్టణంలో అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు నిర్మల్ పట్టణ పోలీసులు తెలిపారు.వివరాల్లోకి వెళితే నిర్మల్ పట్టణంలో స్థానిక చింతకుంటవాడ కి చెందిన మెంగ రాజేష్ అను వ్యక్తి అల్ సౌద్ అరేబియన్ మండి అను రెస్టారెంట్ ను నడిపిస్తాడు. నిర్మల్ లో ఏదైనా గొడవలు జరిగినప్పుడు తనవంతుగా వెళ్లడానికి ఏదైనా మంచి ఆయుధం ఉండాలని భావించి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వద్ద తల్వార్ కొనుక్కున్నాడు. ఆ తల్వార్ ని తన షాపులో కౌంటర్ కింద దాచి ఉంచినాడు. నిర్మల్ పట్టణ పోలీసు స్టేషన్ సిబ్బందికి వచ్చిన పక్కా సమాచారంతో ఆ తల్వార్ వేరే వద్ద దాచిపెట్టడానికి అతను వెళ్తూ ఉండగా అతన్ని పట్టుకొని ఆ తల్వార్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితుడి పై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్టు సీఐ పేర్కొన్నారు