ముఖ్య సమాచారం
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
కోడిపందాల శిబిరంపై మెరుపు దాడి చేసిన కొయ్యలగూడెం పోలీసులు
Updated on: 2024-12-03 09:15:00

ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు పోలవరం డిఎస్పి,సిఐ ల స్వీయ పర్యవేక్షణలో అర్ధరాత్రి కోయ్యలగూడెం ఎస్ఐ చంద్రశేఖర్ కి రాబడిన సమాచారం మేరకు వారి యొక్క సిబ్బందితో కలిసి గవరవరం గ్రామం శివారులో కోడి పందాలు స్థావరం పై దాడులు నిర్వహించి 20 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1,23,130 రూపాయలను 05 మోటార్ సైకిల్ లను మరియు 02 కోడి పుంజులను స్వాధీనం చేసుకొని వారి పై కోయ్యలగూడెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ సందర్భంగా కొయ్యలగూడెం ఎస్ఐ మాట్లాడుతూ గ్రామాలలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు అనగా కోడి పందెలు పేకాట లు నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా కోడి పందెలు,పేకాటలో నిర్వహిస్తున్నటు వంటి సమాచారాన్ని డయల్ 112 కు గాని లేదా కోయ్యాల గూడెం ఎస్సైగారి యొక్క ఫోన్ నెంబర్ 9440796666 నకు సమాచారం అందించిన ఎడల చట్ట ప్రకారం జూదరుల పై చర్యలు తీసుకుంటామని సమాచారం అందించిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆన్నారు.