ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
జన సైనికులకు అన్ని విధాలుగా అండగా ఉంటా: సామినేని ఉదయభాను
Updated on: 2025-01-22 06:09:00
విజయవాడ ప్రవేట్ హాస్పటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న గూడూరు కి చెందిన సంతోషాన్ని జనసేన కార్యకర్తని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గారు జనసేన పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి భరోసానిచ్చారు. ఈ సంధర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సంతోష్ కి అండగా ఉంటామని స్పష్టం చేశారు డాక్టర్లని అడిగి ట్రీట్మెంట్ యొక్క వివరాలను స్వయంగా తెలుసుకున్నారు. జనసేన పార్టీ తరఫున ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి కార్యకర్తకి తాను ప్రత్యేకంగా అందుబాటులో ఉంటానని ఉదయభాను స్పష్టం చేశారు ఎటువంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సెంట్రల్ జోన్ ఆంధ్ర కన్వీనర్ బాడిత శంకర్, పార్టీ అధికార ప్రతినిధి రావి సౌజన్య, విజయవాడ జనసేన పార్టీ సీనియర్ నాయకులు గాదిరెడ్డి అమ్ములు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.