ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
జన సైనికులకు అన్ని విధాలుగా అండగా ఉంటా: సామినేని ఉదయభాను
Updated on: 2025-01-22 06:09:00
విజయవాడ ప్రవేట్ హాస్పటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న గూడూరు కి చెందిన సంతోషాన్ని జనసేన కార్యకర్తని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గారు జనసేన పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి భరోసానిచ్చారు. ఈ సంధర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సంతోష్ కి అండగా ఉంటామని స్పష్టం చేశారు డాక్టర్లని అడిగి ట్రీట్మెంట్ యొక్క వివరాలను స్వయంగా తెలుసుకున్నారు. జనసేన పార్టీ తరఫున ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి కార్యకర్తకి తాను ప్రత్యేకంగా అందుబాటులో ఉంటానని ఉదయభాను స్పష్టం చేశారు ఎటువంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సెంట్రల్ జోన్ ఆంధ్ర కన్వీనర్ బాడిత శంకర్, పార్టీ అధికార ప్రతినిధి రావి సౌజన్య, విజయవాడ జనసేన పార్టీ సీనియర్ నాయకులు గాదిరెడ్డి అమ్ములు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.