ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి
Updated on: 2025-02-10 08:20:00
గుంటూరు- కృష్ణాజిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలిపే లక్ష్యంగా ఆదివారం వినుకొండ పట్టణంలోని 7వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రచారంలో పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు, విద్యావంతుడు, సమస్యల పట్ల అవగాహన కలిగిన వారు, శాసనమండలిలో పట్టభద్రుల సమస్యలపై గళమెత్తి ఉపాధ్యాయులు, విద్యార్థులు, పట్టభద్రుల నిరుద్యోగ సమస్యలు తీర్చగలిగే సామర్థ్యం ఉన్నవారు ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున్ రావు జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్ తదితరులు పాల్గొన్నారు.