ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
తండ్రి మృతి.. మనోవేదనతో కూతురి ఆత్మహత్య
Updated on: 2023-06-25 20:20:00
మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్తగూడెం కాలనీకి చెందిన పందుల పావని అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. తన తండ్రి మూడేళ్ళ క్రితం మరణించగా మనోవేదనతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఎస్ఐ రాజవర్ధన్ వివరాల ప్రకారం.. పావని తండ్రి నరసయ్య మూడేళ్ల క్రితం మృతిచెందగా అప్పటినుండి తన తండ్రిని స్మరిస్తూ వస్తోంది. తీవ్ర మనోవేదనకు గురవుతున్న పావని నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది.