ముఖ్య సమాచారం
-
ఈనెల 17న ఐపీఎల్-2025 పునఃప్రారంభం
-
సజ్జల శ్రీధర్రెడ్డిని కస్టడీకి ఇవ్వండి : సిట్
-
అనంత మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య కన్నుమూత
-
తగ్గిన బంగారం ధరలు
-
32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
న్యాయవాద చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రెండవ రోజు విధులు బహిష్కరించిన్ సత్తెనపల్లి న్యాయవాదులు......
Updated on: 2025-02-22 07:53:00

ఉమ్మడి గుంటూరు జిల్లా బార్ పెడరేషన్ పిలుపులో భాగంగా సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంబాల అనిల్ కుమార్ ఆద్వర్యంలో న్యాయవాదుల చట్టం 1960 ,సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సత్తెనపల్లి పట్టణంలోని నాలుగు న్యాయస్థానాల్లో విధులు బహిష్కరించి తాలూక న్యాయస్థానం లో ఉన్న న్యాయదేవత విగ్రహం వద్ద నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కంబాల అనిల్ కుమార్,బి.ఎల్.చిన్నయ్య, కళ్ళం వీర భాస్కరరెడ్డి,కొల్లా వెంకటేశ్వరరావు,దివ్వెల శ్రీనివాసరావు,జొన్నలగడ్డ విజయ్ కుమార్, కె.ఎన్ వి.హరిబాబు,చావా బాబురావు,.ఎమ్.ఏడుకొండలు, షేక్ నాగుర్, గుజ్జర్లపూడి సురేష్, మదనమోహన్,గుర్రం పవన్ కుమార్, బాదినేడి శ్రీనివాసరావు,చావా నాగరాజు, ఉడుమల వెంగళరెడ్డి,ఏసురత్నం, భవ్య,బయ్యవరపు నరసింహారావు,సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.