ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
న్యాయవాద చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రెండవ రోజు విధులు బహిష్కరించిన్ సత్తెనపల్లి న్యాయవాదులు......
Updated on: 2025-02-22 07:53:00
ఉమ్మడి గుంటూరు జిల్లా బార్ పెడరేషన్ పిలుపులో భాగంగా సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంబాల అనిల్ కుమార్ ఆద్వర్యంలో న్యాయవాదుల చట్టం 1960 ,సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సత్తెనపల్లి పట్టణంలోని నాలుగు న్యాయస్థానాల్లో విధులు బహిష్కరించి తాలూక న్యాయస్థానం లో ఉన్న న్యాయదేవత విగ్రహం వద్ద నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కంబాల అనిల్ కుమార్,బి.ఎల్.చిన్నయ్య, కళ్ళం వీర భాస్కరరెడ్డి,కొల్లా వెంకటేశ్వరరావు,దివ్వెల శ్రీనివాసరావు,జొన్నలగడ్డ విజయ్ కుమార్, కె.ఎన్ వి.హరిబాబు,చావా బాబురావు,.ఎమ్.ఏడుకొండలు, షేక్ నాగుర్, గుజ్జర్లపూడి సురేష్, మదనమోహన్,గుర్రం పవన్ కుమార్, బాదినేడి శ్రీనివాసరావు,చావా నాగరాజు, ఉడుమల వెంగళరెడ్డి,ఏసురత్నం, భవ్య,బయ్యవరపు నరసింహారావు,సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.