ముఖ్య సమాచారం
-
తగ్గిన బంగారం ధరలు
-
32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
చలివేంద్రం ప్రారంభోత్సవం
Updated on: 2025-03-21 21:02:00

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో చలివేంద్రం ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి మరియు స్థానిక ఎస్సై గణేష్. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రంలోని జై హనుమాన్ ట్రాలీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా చలివేంద్రం ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ గుండెల్ని శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తలారి నర్సింలు, కేకే వ్యవస్థాపక అధ్యక్షులు అరుట్ల మహేష్ కుమార్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు కొమురయ్య యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ తాళ్ల విజయ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్, మిడిదొడ్డి భాను, పోతారం నవీన్ గౌడ్, వంశీ గౌడ్, మహేందర్, దాప నవీన్ కుమార్ కార్యకర్తలు నాయకులు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు