ముఖ్య సమాచారం
-
ఆంధ్రప్రదేశ్ హై కోర్టు(APHC)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
-
ఈనెల 17న ఐపీఎల్-2025 పునఃప్రారంభం
-
సజ్జల శ్రీధర్రెడ్డిని కస్టడీకి ఇవ్వండి : సిట్
-
అనంత మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య కన్నుమూత
-
తగ్గిన బంగారం ధరలు
-
32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
చదివిన పాఠశాలకు తమవంతు సహాయం
Updated on: 2025-03-26 22:25:00

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలుర)కు ఎస్ఎస్ సి 1984-85 పూర్వ విద్యార్థులు 65,000/-విలువ గల వాటర్ ప్యూరిఫైయర్ వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బాయ్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి ఆవిష్కరణ చేశారు. నిమ్మ రాజిరెడ్డి చేతుల మీదుగా బుధవారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా నిమ్మ రాజిరెడ్డి మాట్లాడుతూ. 1984-85 ఎస్ఎస్ సి బ్యాచ్ విద్యార్థులు నార్ల శ్రీనివాస్, ఎల్లమ్మల లక్ష్మణ్ గౌడ్, డాక్టర్ కాజా నసీరుద్దీన్, మద్ది రవి, ఎం శ్రీనివాసరావు, సతీష్, వెలుమల ప్రభాకర్ రెడ్డి, బండారి మల్లేశం, ఎన్ గోపాల్ రావు, శ్రీనివాస్ రెడ్డి, నరసింహారెడ్డి, దూలం లక్ష్మీనారాయణ, మీసా బుచ్చయ్య, మాధవ రెడ్డి తదితరులకి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.