ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
నిరుపేద కుటుంబానికి బాసటగా గ్రామ ప్రజలు
Updated on: 2025-04-05 21:28:00

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో నిరుపేద అయినటువంటి చందన బాల ఎల్లయ్య గత 20 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించినాడు వారి యొక్క పరిస్థితి చిప్పలపల్లి గ్రామ వాట్సప్ గ్రూపుల్లో పెట్టడంతోనే మంచి మనసుతో ఎవరికి తోచిన సహాయం వారు చేసినారు. శనివారం రోజున బాల ఎల్లయ్య భార్య ఇంద్ర, తండ్రి బాలయ్య కి 30 వేల రూపాయలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడిచర్ల దేవయ్య, మాచేటి లక్ష్మణ్ గుప్తా, సుద్దాల రాజయ్య, గాడిచర్ల రామచంద్రం, సుద్దాల బాలయ్య, పుట్నాల మహేష్, కొమ్మటి రాజమల్లు, కోమ్మటి శ్రీనివాస్, కుమ్మటి రాజయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. దాతలకు నిరుపేద కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా చిప్పలపల్లి గ్రామంలోని ఎవరైనా కష్టం వచ్చిందంటే ముందుండి సహాయం చేస్తారు మా చిప్పలపల్లి గ్రామ ప్రజలు అని మరలా కృతజ్ఞతలు తెలియజేశారు.