ముఖ్య సమాచారం
-
దిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై బస్సుల్లో మంటలు.. 13కు పెరిగిన మృతులు
-
ఏపీలో ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లు
-
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం..
-
ఉద్యోగం చేసే వ్యక్తి రాజీనామా చేస్తే అతను(ఆమే) పెన్షన్ కు అనర్హులు... సుప్రీంకోర్టు కీలక తీర్పు...
-
600 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర
-
TTD: పరకామణిలో యంత్రాలు, ఏఐ వాడండి.. టీటీడీకి హైకోర్టు కీలక సూచన
-
కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం, పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే : ముఖ్యమంత్రి చంద్రబాబు
-
చిలకలూరిపేటలో తనిఖీ భయంతో స్వర్ణకారులు షాపులు మూసేశారు
-
పరకామణిలో జరిగిన నేరం, దొంగతనం కన్నా మించినది : ఏపీ హైకోర్టు
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి #
Updated on: 2025-04-22 21:22:00
గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో గల స్థానిక టిడ్కో కాలనీ నందు బ్లాక్ నంబర్ A-26 వద్ద ఈరోజు అనగా 22 04.2025 ఉదయం సుమారు 11.00 గంటల సమయంలో నారి సంతోష్ s/o చంటి, వయసు 14సం, జగనన్న కాలనీ, గుడివాడ అనే పిల్లవాడు తన తల్లి యొక్క ఆదేశం మేరకు వారి యొక్క మూసి వేయబడిన చికెన్ పకోడీ కొట్టు దగ్గరకు గ్యాస్ పొయ్యి తీసుకువచ్చే నిమిత్తం వెళ్లి సదరు కొట్టు గుంజకు కట్టబడి వేలాడుతున్న కొట్టు గుంజకు కట్టి వేలాడుతున్న GA వైరు కు తగిలి దానికి పైన ఉన్న విద్యుత్ వైరు ద్వారా విద్యుత్ సరఫరా అవుతూ ఉన్నందున అతనికి షాక్ తగలగా పక్కనే ఉన్న దొండపాటి రవితేజ అనే యువకుడు పిల్లవాడిని కాపాడే ప్రయత్నం చేసి అతడిని విడిపించగా రవితేజ కు పక్కనే ఉన్న విద్యుత్ వైరు వీపు భాగంలో తాకి విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలు అయ్యాయి, అతడిని కాపాడేందుకు మరో ముగ్గురు కొవ్వూరు నాగరాజు s/o వీరయ్య, వయసు 45సం, ద్రోణాదుల వీధి, పీట రామస్వామి s/o శివనగరాజు, వయసు 40సం, కాజా, మొవ్వ మండలం, మరియు షేక్ మస్తాన్, నందిగామ అను వారు ప్రయత్నం చేయగా వారికి కూడా స్వల్ప గాయాలు అయ్యాయి, వెంటనే విద్యుత్ షాక్ తగిలిన వారిని గుడివాడ గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సుమారు 12 .00 గంటల సమయంలో దొండపాటి రవితేజ s/o వెంకట్రావు, వయసు 27సం, కులం- వడ్డెర, రమణ కాలనీ, నందిగామ ప్రస్తుత నివాసం TIDCO అనే యువకుడు మృతి చెందినాడు అతను ప్రస్తుతం గుడివాడ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నిమిత్తం గుడివాడ వచ్చి ఉంటున్నాడు, మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు, దీనిపై గుడివాడ తాలూకా ఎస్ఐ శ్రీ నంబూరి చంటి బాబు గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.