ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
Updated on: 2025-05-13 11:06:00
జమ్మూ కాశ్మీర్లోని షోపియన్ నుండి షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం(మే 13) తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇక్కడ భారీ కాల్పులు జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం, భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదులు మరణించారు.అదే ప్రాంతంలో మరికొందరు లష్కర్ ఉగ్రవాదులు దాగి ఉన్నారని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. వారిని పట్టుకోవడానికి ఆపరేషన్ జరుగుతోంది