ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
Updated on: 2025-12-11 19:44:00
ఉత్కంఠ పరిణామాల మధ్య ఎన్నికైన గౌతమి వైసీపీ కి 11, టీడీపీ కి 11 మంది కౌన్సిలర్ల మద్దతు MP,, MLA ఓట్ల మద్దతుతో టీడీపీ కి 13 మంది చేతులెత్తడం తో ప్రశాంతంగా ముగిసిన చైర్మన్ ఎన్నిక 13 మంది వైసీపీ కౌన్సిలర్ల లో ఇద్దరు గైర్హాజరు కావడంతో టీడీపీ కి చాన్స్. మున్సిపాలిటీ అధికంగా నిధులు తెచ్చి అభివృద్ధి చేసి, నిరూపిస్తామని ప్రకటించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు. 11వ తేదీ...11 మంది కౌన్సిలర్లు మద్దతు (సెంటిమెంటు వీడని వైసీపీ) అంటూ టీడీపీ మద్దతుదారుల సెటైర్లు..