ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
అత్యంత ధనవంతుల జాబితాలో టాప్ 20లో ఇద్దరు భారతీయులే
Updated on: 2025-06-15 17:06:00
ప్రపంచంలో టాప్ 20 ధనవంతుల జాబితాలో భారతీయుల ప్రభావం మరోసారి కనిపించింది. బ్లూమ్బర్గ్ 2025 జాబితాలో ముఖేష్ అంబానీ 17వ స్థానం, గౌతమ్ ఆదానీ 20వ స్థానంలో నిలిచారు. టాప్ 100లో మొత్తం 9 మంది భారతీయులు చోటు దక్కించుకోగా, వీరిలో సావిత్రి జిందాల్, శివ నాడార్, అజీమ్ ప్రేమ్జీ, సునీల్ మిట్టల్ వంటి దిగ్గజులు ఉన్నారు. భారత పారిశ్రామిక రంగం గ్లోబల్ మార్కెట్లో ఉన్న స్థాయిని ఈ జాబితా ప్రతిబింబిస్తోంది.