ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
బొబ్బిలిలో మాజీ సైనికుల సమ్మేళనము
Updated on: 2025-09-09 14:40:00
*బొబ్బిలిలో మాజీ సైనికుల సమ్మేళనము* బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి కె వి ఎస్ ప్రసాదరావు, విజయనగరం జిల్లా మరియు సిబ్బందితో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం బొబ్బిలిలో మంగళవారం జరిగింది . మాజీ సైనికుల కోసం ఆమలు జరుగుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి జిల్లా సైనిక సంక్షేమ అధికారి కె వి ఎస్ ప్రసాదరావు వివరించారు . ఆయన మాట్లాడుతూ విజయనగరంలో ఈసిహెచ్ఎస్ పోలి క్లినిక్ ...మాజీ సైనిక కుటుంబాల కొరకు మంజూరు అయిందని, అలాగే విజయనగరం మిమ్స్ హాస్పిటల్ ను ఈసిహెచ్ఎస్ ఎంపానల్ మెంట్ హాస్పటల్ గా కేంద్ర రక్షణ శాఖ గుర్తించినట్లు... ఈ రెండు త్వరలో సేవలు ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలియజేశారు.బొబ్బిలి మాజీ సైనిక సంఘం గౌరవ అధ్యక్షులు మరడ రామనాయుడు, అధ్యక్షులు రేవళ్ళ కిరణకుమార్ , కార్యదర్శి ఏ గోవింద నాయుడు, కార్యనిర్వాక కార్యదర్శి ఎస్ ఆర్ మోహన్ రావు, కోశాధికారి వీయన్ శర్మ మరియు సంఘ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.