ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
ఈ నెల 25 న ఉచిత థైరాయిడ్ క్యాంపు:
Updated on: 2025-09-21 20:06:00
ఈ నెల 25 వ తేదీన ఉచిత థైరాయిడ్ క్యాంపు ఉంటుందని ప్రముఖ లాప్రోస్కోపిక్ మరియు జనరల్ సర్జన్, మహీంద్రా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ మహేంద్ర గిరి తెలిపారు. ఈ ఉచిత శిబిరం కంటోన్మెంట్ దగ్గర ఆర్ సి ఎం చర్చి రోడ్డులో గల తమ మహేంద్ర హాస్పిటల్ నందు జరుగుతుందని, శిబిరం ఉదయం 9 గంటలకు మొదలవుతుందని, రక్త పరీక్షలు నిమిత్తము నమూనాల సేకరణ ఉంటుందని, శిబిరానికి వచ్చేవారు వీలైనంత త్వరగా చేరుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు.