ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
యూఎస్ఏ క్రికెట్పై వేటు .... ఐసీసీ సంచలన నిర్ణయం.
Updated on: 2025-09-24 06:44:00
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. పాలనాపరమైన తీవ్ర లోపాల కారణంగా యూఎస్ఏ క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు మంగళవారం రాత్రి ప్రకటించింది. అయితే, ఈ నిర్ణయం ప్రభావం ఆటగాళ్లపై పడకుండా కీలక చర్యలు చేపట్టింది. అమెరికా జాతీయ జట్లు ఐసీసీ ఈవెంట్లలో యథావిధిగా పాల్గొనవచ్చని స్పష్టం చేసింది.