ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
పసిడి రికార్డ్ ధరలు
Updated on: 2025-10-21 17:22:00
దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు రికార్ఢు స్థాయిలో దూసుకుపోతున్నాయి. తాజాగా అక్టోబర్ 21న మధ్యాహ్నం సమయానికి తులం బంగారంపై రికార్డు స్థాయిలో పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 2,080 రూపాయలు పెరిగి రూ.1,32,770 వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 1900 వరకు పెరిగి ప్రస్తుతం రూ.1,21,700 వద్ద ఉంది. ఇక వెండి విషయానికొస్తే బంగారం పెరిగితే వెండి కాస్త తగ్గుముఖం పట్టింది. అయినా ధర భారీగానే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,70,000 ఉండగా, హైదరాబాద్, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో అయితే భారీగా ఉంది. ఇక్కడ కిలో రూ.1,88,000 వద్ద ఉంది.బంగారం కోసం బలమైన డిమాండ్ కారణంగా ధరలు పెరిగే అవకాశం ఉందని బులియన్ నిపుణులు అంటున్నారు. అక్టోబర్ చివరి నాటికి ఇది రూ.1.5 లక్షలకు చేరుకోవచ్చు