ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
సి ఎఫ్ ఎల్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ రంగంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం
Updated on: 2025-11-12 14:21:00
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు బొబ్బిలి మండలం జగన్నాధపురం, పిరిడీ గ్రామంలో బుధవారం సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ (సీ ఎఫ్ ఎల్) అనే స్వచ్ఛంద సేవ సంస్థ కౌన్సిలర్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ప్రజలలో బ్యాంకింగ్ రంగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పీఎం ఎస్బివై, పీఎం జే జే బి వై, ఎస్ ఎస్ వై.. వంటి సామాజిక భద్రత పథకాల గురించి , సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం కల్పించారు. ఈ కార్యక్రమంలో సి ఎఫ్ ఎల్ కౌన్సిల్ ..వి అనురాధ, ఎస్ చంటి తదితరులు పాల్గొని మాట్లాడారు.