ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
సి ఎఫ్ ఎల్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ రంగంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం
Updated on: 2025-11-12 14:21:00
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు బొబ్బిలి మండలం జగన్నాధపురం, పిరిడీ గ్రామంలో బుధవారం సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ (సీ ఎఫ్ ఎల్) అనే స్వచ్ఛంద సేవ సంస్థ కౌన్సిలర్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ప్రజలలో బ్యాంకింగ్ రంగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పీఎం ఎస్బివై, పీఎం జే జే బి వై, ఎస్ ఎస్ వై.. వంటి సామాజిక భద్రత పథకాల గురించి , సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం కల్పించారు. ఈ కార్యక్రమంలో సి ఎఫ్ ఎల్ కౌన్సిల్ ..వి అనురాధ, ఎస్ చంటి తదితరులు పాల్గొని మాట్లాడారు.