ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
మాజీ సైనికుల పిల్లలకు మూడు శాతం ఎడ్యుకేషన్ లో రిజర్వేషన్ కల్పించాలి.
Updated on: 2025-12-01 21:15:00
బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ల కిరణకుమార్ ఆధ్వర్యంలో సోమవారం పాతకోటలో గల సంఘం కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా ఇటీవల ఎస్బిఐ బొబ్బిలిలో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన భోగి ఈశ్వరరావుకు దుస్సాలువతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్తగా రిటైర్డ్ అయిన వారికి భూముల కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో మాజీ సైనికుల కోటా కింద రెండు శాతం జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎడ్యుకేషన్ సీట్ల రిజర్వేషన్లలో ఇప్పుడున్న రెండు శాతానికి మరొక శాతం కోటా పెంచి మాజీ సైనికుల పిల్లలకు ఉన్నత విద్య అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మరడరామినాయుడు, ఉపాధ్యక్షులు రెడ్డి రామకృష్ణ, కార్యదర్శి ఏ గోవింద నాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ ఆర్ మోహనరావు, ట్రెజరర్ వి ఎన్ శర్మ, సభ్యులు పాల్గొన్నారు.