ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
రాజాపూర్ గ్రామంలో జోరుగా ఒండ్రు మట్టి ఉపాధి హామీ పనులు
Updated on: 2023-04-25 18:37:00

మండల పరిధిలోని రాజాపురం గ్రామంలో ఊర చెరువు యందు అమృత్ సరోవర్ కార్యక్రమంలో భాగంగా మంగళవారము వండ్రు మట్టి ఉపాధి హామీ పనులు జోరుగా నడుస్తున్నాయి.ఉపాధి కూలీలు చేసే ఒండ్రు మట్టిని బోయ కొను వెంకటస్వామి అనే రైతు వ్యవసాయ పంట పొలంలో సద్వినియోగం చేసుకుంటున్నారు.ఈ రైతు ఉపాధి కూలీలకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నరసింహ,టెక్నికల్ అసిస్టెంట్ మల్లికార్జున్,ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ యాదవ్ తదితర ఉపాధి కూలీలు ఉన్నారు.