ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
రాజాపూర్ గ్రామంలో జోరుగా ఒండ్రు మట్టి ఉపాధి హామీ పనులు
Updated on: 2023-04-25 18:37:00
మండల పరిధిలోని రాజాపురం గ్రామంలో ఊర చెరువు యందు అమృత్ సరోవర్ కార్యక్రమంలో భాగంగా మంగళవారము వండ్రు మట్టి ఉపాధి హామీ పనులు జోరుగా నడుస్తున్నాయి.ఉపాధి కూలీలు చేసే ఒండ్రు మట్టిని బోయ కొను వెంకటస్వామి అనే రైతు వ్యవసాయ పంట పొలంలో సద్వినియోగం చేసుకుంటున్నారు.ఈ రైతు ఉపాధి కూలీలకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నరసింహ,టెక్నికల్ అసిస్టెంట్ మల్లికార్జున్,ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ యాదవ్ తదితర ఉపాధి కూలీలు ఉన్నారు.