ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
ఘనంగా ప్రపంచ మలేరియా దినోత్సవం
Updated on: 2023-04-25 18:40:00
నియోజకవర్గం:ఏప్రిల్ 25న, ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కొల్లాపూర్ పట్టణం నందు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డా.అంబేడ్కర్ విగ్రహం కూడలి నుండి ఎన్.టి.ఆర్ కూడలి వరకు డాక్టర్స్,ఏఎన్ఎంలు వారి సిబ్బంది,ఆశ కార్యకర్తలచే మలేరియా కారక దోమ కాటు వల్ల కలిగే అనర్థాలు గురించి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని,దోమ తెరలు వాడాలని,నిండు దుస్తులు ధరించి అఫీస్ లకు,పాఠశాలకు వెళ్ళే విద్యార్థినిలు విద్యార్థులు, అదేవిధంగా నీటి నిల్వలను లేకుండా చూసుకోవాలని, పనికిరాని వస్తువులు పాత టైర్లు, డబ్బాలు ప్లాస్టిక్ కవర్లు,మగులు,మూతలు,వర్షపు నీరు పడకుండా జాగ్రత్త పడాలి అని 2030నాటికి మలేరియాను పారద్రోలి మలేరియా రహిత సమాజం కవాలని.ఈసందర్భంగా డా.చంద్ర శేకర్, డా.భారత్ రావు,సబ్ యూనిట్ ఆఫీసర్ రామ్మోహన్,సూపర్వైజర్ రమేష్,హెచ్ఎ ప్రభాకర్, ఏఎన్ఎంలు,ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.