ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
పరవాడ ఎన్టీపీసీలో ప్రమాదం.. ఇద్దరి మృతి ముగ్గురికి తీవ్రగాయాలు
Updated on: 2023-08-10 17:37:00

పరవాడ:అనకాపల్లి జిల్లా పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా,మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు,గాయపడిన వారు పశ్చిమబెంగాల్కు చెందిన కార్మికులుగా గుర్తించారు.ఎన్టీపీసీలో ఫ్లోగ్యాస్ డీశాలినేషన్(ఎఫ్జీడీ) పనులు జరుగుతున్న తరుణంలో 15 మీటర్ల ఎత్తు నుంచి కార్మికులు కింద పడ్డారు. దీంతో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని విశాఖ కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదంపై ఎన్టీపీసీ నుంచి అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.