ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
పరవాడ ఎన్టీపీసీలో ప్రమాదం.. ఇద్దరి మృతి ముగ్గురికి తీవ్రగాయాలు
Updated on: 2023-08-10 17:37:00
పరవాడ:అనకాపల్లి జిల్లా పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా,మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు,గాయపడిన వారు పశ్చిమబెంగాల్కు చెందిన కార్మికులుగా గుర్తించారు.ఎన్టీపీసీలో ఫ్లోగ్యాస్ డీశాలినేషన్(ఎఫ్జీడీ) పనులు జరుగుతున్న తరుణంలో 15 మీటర్ల ఎత్తు నుంచి కార్మికులు కింద పడ్డారు. దీంతో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని విశాఖ కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదంపై ఎన్టీపీసీ నుంచి అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.