ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
సహకార శాఖపై సీఎం జగన్ సమీక్ష
Updated on: 2023-08-10 17:43:00

అమరావతి:సహకారశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్,సహకారశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.ఈ సమావేశంలో సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి,వ్యవసాయం,సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవిచౌదరి,ఆర్ధికశాఖ కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ,ఏపీ స్టేట్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ ఎండీ జి.వీరపాండియన్,అగ్రికల్చర్ స్పెషల్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్,కోపరేషన్ అండ్ రిజిస్ట్రార్ ఆప్ కోపరేటివ్ సొసైటీస్ కమిషనర్ అహ్మద్ బాబు,ఆప్కాబ్ ఎండీ ఆర్.ఎస్. రెడ్డి,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.